| తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ ,తెలుగు జనరల్ బిట్స్ Telugu Gk , జనరల్ నాలెడ్జ్ బిట్స్ Telugu Gk బిట్స్, తెలుగు గక్ Books డౌన్లోడ్, స్టడీ బిట్స్,Telugu Bits | |
| 1. మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? | |
| జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు) | |
| 2 మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది? | |
| జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు) | |
| 3 యూరప్లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది? | |
| జ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్. | |
| 4 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? | |
| జ : డా. అక్కినేని నాగేశ్వర్రావు | |
| 5 ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది? | |
| జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.) | |
| 6 బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? | |
| జ : ది హాంగ్ | |
| 7 గంగానదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు? | |
| జ : పద్మానది | |
| 8 గంగానది పొడవు ఎంత? | |
| జ : 2,523 కి.మీ. | |
| 9 ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది? | |
| జ : మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి) | |
| 10 మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది? | |
| జ : న్యూజీలాండ్. | |
| 11 భారతదేశంలో మొదటి 'మున్సిపల్ కార్పోరేషన్'ను ఎక్కడ స్థాపించారు? | |
| జ : మద్రాసులో | |
| 12 భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు? | |
| జ : ఢిల్లిలో. (1964) | |
| 13 శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? | |
| జ : రోహిణి. | |
| 14 భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ ఎవరు? | |
| జ : విక్రం సారభాయ్ | |
| 15 స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి? | |
| జ : అవతార్ | |
| 16 ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి? | |
| జ : గగన్ | |
| 17 అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి? | |
| జ : సోయజ్ | |
| 18 భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం 'మెట్శాట్'కు ఏ పేరు పెట్టారు? | |
| జ : కల్పన - 1 | |
| 19 అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి? | |
| జ : కల్పనా చావ్లా | |
| 20 అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు? | |
| జ : సంతోష్ జార్జ్ కులంగర్. | |
| 21 భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి? | |
| జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు) | |
| 22 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? | |
| జ : తిరువనంతపురంలో | |
| 23 అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? | |
| జ : 1969లో. | |
| 24 'ఇస్రో' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? | |
| జ : బెంగుళూరులో. | |
| 25 ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది? | |
| జ : మొసలి | |
| 26 ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ పేరేమిటి? | |
| జ : రాబర్ట్ జోలిక్. | |
| 27 'లా కమీషన్' ప్రస్తుత చైర్మన్ పేరేమిటి? | |
| జ : పి. వెంకటరామిరెడ్డి. | |
| 28 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ (కఐఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు? | |
| జ : జస్టిస్ కె.జి.బాలకృష్ణన్. | |
| 29 2010 సంవత్సరానికిగాను 'టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా ఎవరు ఎంపికయ్యారు? | |
| జ : మార్క్ జుకెర్బర్గ్ . (ఫేస్ బుక్ ఫౌండర్) | |
| 30 2010 సంవత్సరానికిగాను'రాజీవ్ ఖేల్రత్న' అవార్డు ఎవరికి లభించింది? | |
| జ : సైనా నెహ్వాల్కు | |
| 31 'యునైటెడ్ నేషన్స్' పేరును ఎవరు సూచించారు? | |
| జ : ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. | |
| ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్ ఎవరు? | |
| జ : బాన్ కీ మూన్. (దక్షిణ కొరియా) | |
| 32 'సార్క్' మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది? | |
| జ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (1985)లో | |
| 33 'సార్క్'లో 2007లో 8వ దేశంగా చేరిన దేశం ఏది? | |
| జ : అఎn్గానిస్తాన్. | |
| 34 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? | |
| జ : అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన సంవత్సరం. | |
| 35 ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది? | |
| జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు) | |
| 36 'జీ-8' కూటమిలోని దేశాలు ఏవి? | |
| జ : అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ. | |
| 37 రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆూ) ప్రస్తుత డైరెక్టర్ పేరేమిటి? | |
| జ : సంజీవ్ త్రిపాది | |
| 38 లోక్సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి? | |
| జ : టి.కె. విశ్వనాథన్ | |
| 39 రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి? | |
| జ : వివేక్ కుమార్ అగ్నిహోత్రి | |
| 40 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ీాఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు? | |
| జ : ప్రొఫెసర్ డి.పి. అగర్వాల్. | |
| 41 'బీసీ'ల జాతీయ కమీషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? | |
| జ : జస్టిస్. ఎం.ఎన్.రావు. | |
| 42 యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (ీఏఈ) ప్రస్తుత చైర్మన్ పేరేమిటి? | |
| జ : ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్. | |
| 43 ఇంటెలిజెన్స్ బ్యూరో (ఒఇ) ప్రస్తుత డైరెక్టర్ ఎవరు? | |
| జ : నెహ్చాల్ సంధు. | |
| 44 నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ్స (కాఏ) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? | |
| జ : ఆర్.కె.మెదెకర్ | |
| 45 లోక్సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పేరేమిటి? | |
| జ : కరియా ముందా. | |
| 46 ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం 2060 నాటికి భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది? | |
| జ : 171.8 కోట్లకు | |
| 47 అంతర్జాతీయ ద్రవ్యనిధి నూతన మేనేజింగ్ డైరెక్టర్ పేరేమిటి? | |
| జ : క్రిస్టిన్ లాగార్డే. | |
| 48 కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్ రాజధాని పేరేమిటి? | |
| జ : జుబా. | |
| 49 భారత నూతన సొలిసిటర్ జనరల్ పేరేమిటి? | |
| జ : రోహింగ్టన్ నారిమన్. | |
| * ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? | |
| జ) వాషింగ్ టన్. | |
| * ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు? | |
| జ) తాబేలు. | |
| * తక్కువ సాంద్రత కల్గిన పదార్థం? | |
| జ) చెక్క | |
| * మహా భారతానికి గల మరో పేరు? | |
| జ) జయ సంహిత. | |
| * హిమోగ్లోబిన్లో ఉన్న లోహం? | |
| జ) ఐరన్. | |
| * రామచరిత మానస్ ను రచించింది ఎవరు? | |
| జ) తులసీ దాస్. | |
| * నవ్వించే వాయువు ఏది? | |
| జ) నైట్రస్ ఆక్సైడ్. | |
| * ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును? | |
| జ) జూన్ 5. | |
| * చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు? | |
| జ) నీల్ ఆమ్ స్ట్రాంగ్. | |
| * రెడ్ ప్లానట్గా పిలువబడే గ్రహం ఏది? | |
| జ) మార్స్. | |
| * రేడియం దేనినుండి లభిస్తుంది? | |
| జ) పిచ్ బ్లెండ్. | |
| * అత్యధిక జనభా గల దేశమేది? | |
| జ) చైనా. | |
| * శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? | |
| జ) పాల ఉత్పత్తి. | |
| * సప్త పర్వతముల నగరం' అని దేనికి పేరు? | |
| జ) రోమ్. | |
| * తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? | |
| జ) సెరి కల్చర్. | |
| * ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది | |
| జ) 2005-2015. | |
| * భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది? | |
| జ) ఎన్నికల సంఘం. | |
| * ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? | |
| జ) జెనీవా. | |
| * డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? | |
| జ) ఇండోనేసియా. | |
| * ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు? | |
| జ) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. | |
| * భారతదేశ అధికార మతం? | |
| జ) లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు. | |
| * మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు? | |
| జ) కారల్ మార్క్స్. | |
| * ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు? | |
| జ) రాజకీయ హక్కు | |
| * డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? | |
| జ) జశ్వంత్సింగ్. | |
| * మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది? | |
| జ) భూమి. | |
| * ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? | |
| జ) న్యూయార్క్ | |
| * భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? | |
| జ) ఆంధ్రప్రదేశ్. | |
| * మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి? | |
| జ) ఎనిమిది. | |
| * మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి? | |
| జ) 28. | |
| * డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? | |
| జ) టెన్నిస్ | |
| * పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి? | |
| జ) నర్గిస్ దత్ | |
| * హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు? | |
| జ) సంస్కృతం | |
| * పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది? | |
| జ) రెనిన్. | |
| * మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? | |
| జ) చిక్కుడు గింజ ఆకారంలో. | |
| * మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి? | |
| జ) 2. | |
| * ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ? | |
| జ) ఇండియా. | |
| * ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది? | |
| జ) రాజా మన్నార్ కమీషన్. | |
| * సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు? | |
| జ) 1924. | |
| * ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్లు గలవు? | |
| జ) 1 లక్ష యభై వేలు. | |
| * వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ? | |
| జ) వజ్రం. | |
| * మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది? | |
| జ) ఐ.సి.ఐ.సి.ఐ. | |
| * 2005 సవస్తరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం ఏది? | |
| జ) భారత్. | |
| * అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశం ఏది? | |
| జ) అమెరికా. | |
| * టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం? | |
| జ) బ్రిటన్. | |
| * 'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు? | |
| జ) జ్యోతి ట్రెహన్. | |
| * క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది? | |
| జ) పంజాబ్ నేష్నల్ బ్యాంక్. | |
| * ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ? | |
| జ) ఐఐయం అహ్మదాబాద్. | |
| * బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు? | |
| జ) జాకాల్ అనే మిశ్రమంతో. | |
| * పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? | |
| జ) తమిళనాడు. | |
| * నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? | |
| జ) ఫాథమ్. | |
| * పింజర్ ' నవల రచయిత్రి ఎవరు? | |
| జ) అమృతా ప్రీతమ్. | |
| * ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది? | |
| జ) చైనా. | |
| * భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? | |
| జ) మహారాష్ట్ర | |
| * ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? | |
| జ) డెహ్రాడూన్. | |
| * వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? | |
| జ) డాక్టిలోగ్రఫీ. | |
| * రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? | |
| జ) గుజరాత్. | |
| * భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది? | |
| జ) 26 జనవరి 1950. | |
| * మహామన్య బిరుదు ఎవరికిచ్చారు? | |
| జ) మదన్ మోహన్ మాలవ్య. | |
| * దాల్ సరస్సు ఎక్కడ ఉంది? | |
| జ) శ్రీనగర్. | |
| * భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం? | |
| జ) అస్సాం. | |
| * అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత? | |
| జ) 4 సంవత్సరాలు. | |
| 1) మన రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో పోడు వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు? | |
| 1. విశాఖపట్నం, విజయనగరం | |
| 2. శ్రీకాకుళం, విజయనగరం | |
| 3. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి | |
| 4. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం | |
| 2) గొట్టపు బావుల ద్వారా చేసే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు? | |
| 1. షిఫ్టింగ్ వ్యవసాయం 2. టెర్రస్ వ్యవసాయం 3. మిశ్రమ వ్యవసాయం | |
| 4. డ్రిఫ్ట్ వ్యవసాయం | |
| 3) ఈ కింది వాటిలో చిరు ధాన్యాలు ఏవి? | |
| ఎ. మొక్కజొన్న బి. జొన్న సి.సజ్జ డి. రాగులు ఇ. గోధుమలు | |
| 1. ఎ.సి,డి మాత్రమే 2. ఎ,బి,డి మాత్రమే 3. ఎ,బి,సి,ఇ మాత్రమే 4. పైవన్నీ | |
| 4) ఈ కింది వాటిలో వాణిజ్య పంట ఏది? | |
| 1. వరి 2. గోధుమ | |
| 3. పప్పు ధాన్యాలు 4. చెరకు | |
| 5) ఈ కింది వాటిలో ఆహారపు పంట కానిది ఏది? | |
| 1. మొక్క జొన్న 2. జొన్న | |
| 3. ప్రత్తి 4. గోధుమలు | |
| 6) ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట ఏది? | |
| 1. మొక్క జొన్న 2. జొన్న | |
| 3. వరి 4. గోధుమ | |
| 7) జూమ్ వ్యవసాయ విధానం అత్యధికంగా ఏయే రాష్ట్రాల్లో అమల్లో ఉంది? | |
| 1. అసోమ్, మేఘాలయ 2. అసోమ్, ఉత్తరప్రదేశ్ 3. పంజాబ్, మేఘాలయ 4. ఏదీ కాదు | |
| 8) దక్షిణ భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది? | |
| 1. తమిళనాడు 2. ఆంధ్రప్రదేశ్ 3. కర్ణాటక 4. కేరళ | |
| 9) భారతదేశంలో చెరకు సాగు దీనికి ఉదాహరణ... | |
| 1. తోట వ్యవసాయం 2. పోడు సాగు | |
| 3. సాగునీటి సాగు | |
| 4. యంత్రాలతో సాగు | |
| 10) భారతదేశంలో పొడి వ్యవసాయానికి చెందిన ఒక ముఖ్యమైన పంట ఏది? | |
| 1. వరి 2. గోధుమ 3. సజ్జ 4.పత్తి | |
| 11) రబ్బరును అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ట్రం ఏది? | |
| 1. కర్ణాటక 2. కేరళ | |
| 3. తమిళనాడు 4. ఆంధ్రప్రదేశ్ | |
| 12) ఈ కింది వాటిలో ముతక ధాన్యం కానిది ఏది? | |
| 1. మొక్కజొన్న 2. వరి 3. సజ్జ 4. రాగులు | |
| 13) ప్రత్తిని అధికంగా పండించే రాష్ట్రాలు ఏవి? | |
| 1. గుజరాత్, మహారాష్ట్ర 2. గుజరాత్, బీహార్ 3. బీహార్, మహారాష్ట్ర | |
| 4. హిమాచల్ప్రదేశ్, ఒరిస్సా | |
| 14) భూసారాన్ని కాపాడుకునేందుకు ఒక పంట తరువాత మరొక పంట వేయడాన్ని ఏమంటారు? | |
| 1. పంట మార్పిడి 2. పంట వారసత్వం | |
| 3. సాంధ్ర వ్యవసాయం 4. విస్తరణ వ్యవసాయం | |
| 15) పశ్చిమ బెంగాల్లోని వరి సాగు దేనికి ఉదాహరణ? | |
| 1. వాణిజ్య గింజల సాగు 2. గడ్డి గింజల వ్యవసాయం 3. వాణిజ్య తోటల వ్యవసాయం 4. యంత్రాలతో బహుళ పంట సాగు | |
| 16) సాగుకు నీటి నిల్వ అవసరమైన పంట ఏది? | |
| 1. తేయాకు 2. కాఫీ 3. వరి 4. ఆముదం | |
| 17) వరి సాగుకు అనువైన మృత్తిక ఏది? | |
| 1. రేగడ మట్టి 2. ఇసుక నేలలు | |
| 3. డెల్టాల్లోని బంకమన్ను 4. రీగర్ | |
| 18) వర్షం రెండు నెలలు మాత్రమే కురిస్తే, అటువంటి పరిస్థితులకు అనువైన పంట ఏది? | |
| 1. వరి 2. చెరకు | |
| 3. తేయాకు 4. పప్పు గింజలు | |
| 19) 'జయ' అనేది ఏ పంటకు సంబంధించిన అధిక దిగుబడినిచ్చే వంగడం పేరు? | |
| 1. గోధుమ 2. వరి 3. సజ్జ 4. పత్తి | |
| 20) గోధుమ సాగుకు అనువైన ఉష్ణోగ్రత ఏది? | |
| 1. 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్ | |
| 2. 15 నుండి 20 డిగ్రీల సెల్సియస్ | |
| 3. 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్ | |
| 4. 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్ | |
| 21) గోధుమను అత్యధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? | |
| 1. మధ్యప్రదేశ్ 2. మహారాష్ట్ర | |
| 3. పంజాబ్ 4. ఉత్తరప్రదేశ్ | |
| 22) మొక్కజొన్న అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? | |
| 1. పంజాబ్ 2. ఉత్తరప్రదేశ్ | |
| 3. కేరళ 4. రాజస్థాన్ | |
| 23) ఈ కింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది? | |
| 1. చెరకు 2. పత్తి 3. సజ్జ 4. జనుము | |
| 24) జనుమును అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది? | |
| 1. బీహార్ 2. పశ్చిమ బెంగాల్ | |
| 3. ఒరిస్సా 4. ఆంధ్రప్రదేశ్ | |
| 25) మెట్ట పంటలపై పరిశోధన చేసే ఇక్రిశాట్ సంస్థ ఏ జిల్లాలో ఉంది? | |
| 1. హైదరాబాద్ 2. రంగారెడ్డి | |
| 3. మెదక్ 4. నిజామాబాద్ | |
| 26) పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ఈ పంట ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది? | |
| 1. కాఫీ 2. తేయాకు | |
| 3. కుంకుమ పువ్వు 4. రబ్బరు | |
| 27) గుజరాత్లో అధికంగా ఉత్పత్తిచేసే పంట ఏది? | |
| 1. గోధమ 2. చెరకు 3. సజ్జ 4. కొబ్బరి | |
| 28) భారతదేశ ద్వీపకల్పంలో సాల్ వృక్షాలు అధికంగా ఉండే అడవులు ఎక్కడ ఉన్నాయి? | |
| 1. పశ్చిమ కనుమలలో 2. తపతి, నర్మద నదుల మధ్య 3. గోదావరికి ఈశాన్య దిక్కున 4. మాల్వా పీఠభూమి మీద | |
| 29) కొబ్బరి అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది? | |
| 1. అసోం 2. కేరళ 3. తమిళనాడు 4. కర్నాటక | |
| 30) వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే అధికంగా ఉండి, వాలైన కొండలు కలిగిన ప్రాంతానికి అనువైన పంట ఏది? | |
| 1. జనపనార 2. పత్తి | |
| 3. మొక్కజొన్న 4. తేయాకు | |
| 31) తేయాకు, కాఫీ పంటలు రెండూ పెరిగే ప్రాంతం? | |
| 1. వాయువ్య భారతదేశం | |
| 2. ఈశాన్య భారతదేశం 3. మధ్య భారతదేశం 4. దక్షిణ భారతదేశం | |
| 32) మన దేశంలో చెరకును అత్యధికంగా పండించే రాష్టమ్రేది? | |
| 1. బీహార్ 2. ఉత్తరప్రదేశ్ | |
| 3. తమిళనాడు | |
| 4. ఆంధ్రప్రదేశ్ * | |
| జవాబులు: | |
| 1) 1, 2) 4, 3) 4, 4) 4, 5) 3, 6) 4, 7) 1, 8) 2, 9) 3, 10) 3, 11) 2, 12) 2, 13) 1, 14) 1, 15) 2, 16) 3, 17) 3, 18) 4, 19) 2, 20) 2, 21) 4, 22) 2, 23) 3, 24) 2, 25) 3, 26) 2, 27) 3, 28) 3, 29) 2, 30) 4, 31) 4, 32) 2. |
Thursday, February 21, 2013
తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ ,తెలుగు జనరల్ బిట్స్ Telugu Gk
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment